పారిస్లో మల్లికా షెరావత్పై దాడి..
గన్ చూపించి డబ్బు దోచుకోవడం..జాత్యాంహకార దాడులు ఇలా విదేశాల్లో తరచూ భారతీయులపై దౌర్జన్యకాండ జరుగుతూనే ఉంది. లండన్, పారిస్, మెల్బోర్న్, న్యూయార్క్…ఇలా ఎక్కడ చూసినా ఈ దాడులకు కొదవ లేదు. ఈ భౌతిక దాడుల్లో ఎంతో మంది ధన, మాన ప్రాణాలను పొగొట్టుకున్నారు. ఈ లిస్ట్లో సామాన్యులే…..…..Read More…..